ఇప్పటికే పలు సంచనాలు సృష్టించిన జియో ఇప్పుడు మరో సంచలనానికి తెరతీస్తున్నట్టు తెలిసింది. ఉచిత కాల్స్, ఉచిత డేటాతో సేవలందిస్తున్న జియో మరిన్ని ఆఫర్లతో ముందుకొస్తుంది. కేవలం 500 రూపాయలకు ఐదు నెలలపాటు 600 జీబీ మొమొరీ ఇంటర్నెట్ సేవలను అందించనున్నట్టు తెలుస్తోంది.
ఇది కూడా 125 ఎంబీపీఎస్ నుంచి 1 జీబీ వేగంతో ఈ సేవలను అందజేయనున్నట్టు సమాచారం. కేవలం 500 రూపాయలకు ఐదు నెలలపాటు 600 జీబీ మొమొరీ ఇంటర్నెట్ సేవలను అందించనున్నట్టు తెలుస్తోంది. ఇది కూడా 125 ఎంబీపీఎస్ నుంచి 1 జీబీ వేగంతో ఈ సేవలను అందజేయనున్నట్టు సమాచారం.ఈ సెవలకు జియో గిగాఫైబర్ స్పెషల్ ఆఫర్ ప్లాన్ పేరు పెట్టినట్టు తెలుస్తోంది. ముంబై, పూణేలలో ఇప్పటికే ఈ సేవలు అందుబాటులోకి వచ్చినట్టు తెలుస్తోంది. వెల్ కమ్ ఆఫర్ లో భాగంగా ఈ సేవలను జియో అందజేయనున్నట్టు సమాచారం.

No comments:

Post a Comment